భూతాపం పెరగడంతో పగడపు దిబ్బలకు ప్రమాదం ముంచుకొచ్చిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగోళంతోపాటు, సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం మార్పు చెంది భూమిపై సమస్త జీవజాతులకు ముప్పు దాపురించిందని సైంటిస్టులు చెబుతున్నారు. సుమారు 53 దేశాల్లో ని పగడపు దిబ్బలు తుడిచిపెట్టుకు పోతున్నాయని 2023 ఫిబ్రవరిలోనే తెలిపారు. 2010 వేసవిలో, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వినాశకరమైన 34 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. దీంతో పగడాల పైపొర క్షీణించి బ్లీచింగ్ అనే ప్రక్రియలో పగడాలు వాటి రంగును కోల్పోయి తెల్లగా మారాయి.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post