పోలింగుకు సర్వం సిద్ధంమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్ర పురం. వి ఎస్ ఎం. కాలేజ్ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధా సాగర్ విస్తృత ఏర్పాటులు చేశారు. ఆయన పర్యవేక్షణలో Po లకు ఇతర ఎన్నుకల సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ సామాగ్రిని పంపిణి చేశారు. మధ్యాహ్నం రెండుగంటలకు భారీ బందోబస్తు నడుమ బస్సు లలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
Discussion about this post