పోలింగుకు సర్వం సిద్ధంమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్ర పురం. వి ఎస్ ఎం. కాలేజ్ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధా సాగర్ విస్తృత ఏర్పాటులు చేశారు. ఆయన పర్యవేక్షణలో Po లకు ఇతర ఎన్నుకల సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ సామాగ్రిని పంపిణి చేశారు. మధ్యాహ్నం రెండుగంటలకు భారీ బందోబస్తు నడుమ బస్సు లలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ఐటీ రంగంలో భారీ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేస్కోండి..
ప్రస్తుతం ఐటీ రంగంలో ఆర్థికమాంద్యం కొనసాగతున్న సంగతి తెలిసిందే. చాలా కంపెనీలు కొత్తవారిని ఎక్కువగా చేర్చుకోవడం లేదు. పలు కంపెనీలు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నాయి. ...
Discussion about this post