రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు పెత్తందారులు ,పేదలకు మధ్య జరుగుతున్నాయని పెందుర్తి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. పంచగ్రామాల సమస్య ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామన్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post