నిజామాబాద్ లోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అకస్మాత్తుగా జరిగే అగ్ని ప్రమాదాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనే విషయాలను ఫైర్ ఆఫీసర్ నర్సింగరావు ఆసుపత్రి సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అప్రమత్తత పెరుగుతుందన్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post