పలాసలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పలాస మున్సిపాల్టీలో సీనియర్ కౌన్సిలర్ గా గుర్తింపు పొందిన దువ్వాడ శ్రీకాంత్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శ్రీకాంత్ తో పాటు ఆయన భార్య మాజీ కౌన్సిలర్ రాష్ట్ర కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ కూడా తన పదవికి పార్టీ కి రాజీనామా చేసారు. రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో కనీస గౌరవం కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post