లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ వీపీ గౌతం, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికల నామినేషన్లు ఏప్రిల్ 18 నుండి 25 వరకు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 14 వరకు ఓటు నమోదుకు చేసుకునే అవకాశం వుందని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు.
Big Boss Hindi: అర్మాన్ మాలిక్ వివాహాలపై BB హౌస్లో ట్రోల్ల్స్
అర్మాన్ మాలిక్: తన ఇద్దరు భార్యలతో కలిసి బిగ్ బాస్ OTT 3కి వచ్చిన అర్మాన్ మాలిక్ ఈ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ వారి...
Discussion about this post