తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానాలలో పోలింగ్ అధికారులు పోలింగ్ స్టేషన్లకు సామాగ్రి తీసుకునేందుకు సిబ్బంది ఉదయం మంచే బారులు తీరారు. మహబూబ్ నగర్లో 1937 పోలింగ్ కేంద్రాలు ,నాగర్ కర్నూల్ జిల్లాలో 2057 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post