వ్యవసాయం పైనే ఆధారపడి జీవించే రైతులు నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కారణం రైతే రాజంటూ ప్రభుత్వాలు ప్రగల్బాలు పలికినా.. నకిలీ విత్తనాలు, ఎరువులను నియంత్రించకపోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో అహోరాత్రులు కష్టపడి పండించిన రైతుకు అన్నమే కరువవుతోంది. అయితే రైతులపై ఆధారపడి వ్యాపారాలుచేస్తున్న దళారులు మాత్రం కనీవినీ ఎరుగని లాభాలు గడిస్తున్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post