పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఒకప్పటి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినవారే కాని ప్రస్తుతం వేరే పార్టీలలో ఎంపీ అభ్యర్ధులుగా పోటీ చేస్తుండడంతో రాజకీయ శత్రువులుగా మారారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post