రాష్ట్రంలో వైసీపీకి పార్టీకి వస్తున్న జానదరణను చూసి ఓర్వలేకే జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు రాళ్ళ దాడి చేయించారని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మండి పడ్డారు. తన కంటిని తానే పొడుచుకునే అవసరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. నాటకాలాడుతూ రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు ఏముందని ఆయన ప్రశ్నించారు. స్వర్గీయ ఎన్టీర్, వంగవీటి మోహనరంగల పట్ల చంద్రబాబు ఎలా ప్రవర్తించారో ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబుకి మతి భ్రమించి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అంటున్న గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాధ్
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post