ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా రెండవ సారి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని గాజువాక వైసీపీ అభ్యర్థి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ఆయన నియోజక వర్గ పరిధిలోని నాతయ్యపాలెంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు.నియోజకవర్గ వర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.సొంత మ్యానిఫెస్టో ద్వారా 15 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని చెప్పారు.
మే 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెబుతున్న మంత్రి అమర్నాధ్
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post