రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపికి వేసినట్టేనని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత పాలకుల వైఖరి వల్ల నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం అవసరాల మేరకే తప్ప, అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. బీజేపి పార్టీ దేశంలో హింసలను ప్రేరేపిస్తూ, మతకలహాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన తనను పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించాలని, కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అంటున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post