గృహజ్యోతి పథకం కింద అర్హులైన విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో బిల్లులు యథాతథంగా వస్తుండటంతో లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post