ప్రపంచ దేశాలు భారతదేశం వైపు తలెత్తి చూసే రీతిలో మోడీ పదేండ్ల పాలన కొనసాగిందన్నారు నల్లగొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. దేశ సమైక్యతను, సమగ్రతలను కాపాడే దమ్ము ధైర్యం ఒక్క నరేంద్ర మోడీ నాయకత్వానికే దక్కుతుందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మార్నింగ్ వాకర్స్తో కలిసి ముచ్చటించిన ఆయన…ఈ దేశం భద్రంగా ఉండాలంటే మళ్లీ బిజెపి ప్రభుత్వమే రావాలని అన్ని వర్గాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post