చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం టీడీపీలో జోష్ ను నింపడంతో స్పందించిన పలువురు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొన్నారు. మేమంతా ‘సిద్ధం’ సభలు వైసీపీలో జోష్ నింపింది. వైసీపీ లో చేరికలు కొనసాగుతూ .. నెల్లూరులో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుస్తోంది. తాజ పరిణామంతో జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకొన్నారు. విజయసాయి సాగించిన మంత్రాంగం మను క్రాంత్ ను ఆకర్షించడమే ఇందుకు కారణం. మనుక్రాంత్ తో రాజకీయంగా పెనుమార్పులకు అవకాశం లేక పోయినప్పటికీ ఎన్నికల వేళ జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి పార్టీని వీడటం చర్చనీయాంశమైంది. వపన్ కల్యాణ్ మనుక్రాంత్ కు ప్రాధాన్యత నిచ్చినప్పటికీ క్యాడర్ ను జిల్లాలో సమన్వయ పరచలేక పోయారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post