ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ అన్నారు. ప్రశ్నించే గొంతుక… నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి… గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాడని, పట్టభద్రుల సమస్యల కోసం కూడా ఆయన అసెంబ్లీలో గళం విప్పుతారని చెప్పారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post