శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పై విరుచుకుపడ్డ మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు అమోఘమైన పరిపాలన ప్రజలకు అందించారని రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో, ఎలా నాశనం చేసారో రాష్ట్ర ప్రజలకి తెలుసనీ రాష్ట్ర మంత్రి సీధిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు హయాం లో పనిచేసిన పీవీ రమేష్ ఆర్థిక రంగాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post