ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ అభ్యర్థులు జనంలోకి దూసుకెళ్తున్నారు. కాకినాడలో కూటమి నాయకులు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కాకినాడ పార్లమెంట్ nda కూటమి అభ్యర్ధిగా పోటీచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని.. కాకినాడ పార్లమెంట్ 7 నియోజకవర్గాలలోని ప్రజలు ఆదరణ చాలా బాగుందని.. రాబోయేది ఎన్ డి ఏ ప్రభుత్వమేనంటున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post