తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎన్డీఏ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనపర్తి బిజెపి కన్వీనర్ శివరామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో టిడిపి జనసేన ,బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు పురందేశ్వరి. రాష్ట్రంలో ఐదేళ్లుగా అరాచక పాలన సాగుతుందని, వైసీపీ పాలనను అంతమొందించేందుకు కూటమి ఏర్పడిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ కూటమిని విజయం దిశగా పయనింపజేయాలని కోరారు.
Big Boss Hindi: అర్మాన్ మాలిక్ వివాహాలపై BB హౌస్లో ట్రోల్ల్స్
అర్మాన్ మాలిక్: తన ఇద్దరు భార్యలతో కలిసి బిగ్ బాస్ OTT 3కి వచ్చిన అర్మాన్ మాలిక్ ఈ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ వారి...
Discussion about this post