పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు ప్రచారం ను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం కాంగ్రెస్స్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి గెలుపే లక్ష్యంగా అన్ని నియోజకవర్గాల్లో కుల సంఘలతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటు ను అభ్యర్థుస్తున్నారు. రెండు సార్లు గెలిచినా BRS అభ్యర్ది నామా నాగేశ్వరావు ఖమ్మం జిల్లాకు ఏమి అభివృద్ధి చేయలేదని రాజ్యసభ సభ్యురాలు సినీయర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి ఎద్దేవా చేశారు.
Big Boss Hindi: అర్మాన్ మాలిక్ వివాహాలపై BB హౌస్లో ట్రోల్ల్స్
అర్మాన్ మాలిక్: తన ఇద్దరు భార్యలతో కలిసి బిగ్ బాస్ OTT 3కి వచ్చిన అర్మాన్ మాలిక్ ఈ సమయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్కరూ వారి...
Discussion about this post