అనకాపల్లి రైల్వే స్టేషన్ రోడ్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పీసీసీ పరిశీలికలు చౌహాన్ హాజరైయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా సీసీఐ నాయకులు కూడా పాల్గొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలన కొనసాగుతుందని అసెంబ్లీ అభ్యర్థి ఐఅర్ గంగాధర్ అన్నారు. రాహుల్ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు.
దేశ అభివృద్ధి దిశా దశ మార్చే ప్రక్రియ ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post