ఒకప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో సుచీ లీక్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..అప్పట్లో తమిళ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల జీవితాల్లో చెరగని మచ్చలు ఉండేవి.కానీ చాలా ఏళ్లుగా సైలెంట్ గా ఉన్న సింగర్ సుచిత్ర ఇప్పుడు మళ్లీ వచ్చింది. తెరపై. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ పై సింగర్ సుచిత్ర మళ్ళీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారంటూనే, ఐశ్వర్య కంటే ధనుష్ నయమని కామెంట్స్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పటికే విడాకుల బాట పట్టిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా గాయని సుచిత్ర మళ్ళీ ధనుష్ పై బాంబు పేల్చింది. ఇంతకీ ఆమె వీళ్ళిద్దరి గురించి ఎలాంటి విషయాలను లీక్ చేసింది అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post