అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో వైసీపీ అభ్యర్థితోట త్రిమూర్తులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ కంచుకోట అయిన మండపేట నియోజకవర్గంలో 2024 లో వైసీపీ జెండా ఎగురుతుందని రాజకీయాన్ని వ్యాపారంగా చూసే జోగేశ్వరావుకు ప్రజలు బుద్ది చెబుతారని ధ్వజమెత్తారు.
Discussion about this post