అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో వైసీపీ అభ్యర్థితోట త్రిమూర్తులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ కంచుకోట అయిన మండపేట నియోజకవర్గంలో 2024 లో వైసీపీ జెండా ఎగురుతుందని రాజకీయాన్ని వ్యాపారంగా చూసే జోగేశ్వరావుకు ప్రజలు బుద్ది చెబుతారని ధ్వజమెత్తారు.
పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు...
Discussion about this post