మండపేట నియోజకవర్గంలో కూటమి జెండా రెపరెపలాడబోతుందని మండపేట అసెంబ్లీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన అయన 4సైడ్స్ న్యూస్ తో మాట్లాడుతూ ఓటమి భయంతో తోట త్రిమూర్తులు కుల రాజకీయం చేస్తున్నారని రామచంద్రపురంలో సాగనంపినా ఇంకా బుద్ది రాలేదని చెప్పారు.
Discussion about this post