మండపేట నియోజకవర్గంలో కూటమి జెండా రెపరెపలాడబోతుందని మండపేట అసెంబ్లీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన అయన 4సైడ్స్ న్యూస్ తో మాట్లాడుతూ ఓటమి భయంతో తోట త్రిమూర్తులు కుల రాజకీయం చేస్తున్నారని రామచంద్రపురంలో సాగనంపినా ఇంకా బుద్ది రాలేదని చెప్పారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post