తిరుపతి జిల్లా నాయుడుపేట పరిధిలో వైసిపి నాయకులు ప్రచారం చేశారు. ప్రచారంలో నేనుంబాక లక్ష్మీనారాయణ రెడ్డి మూడో వార్డు కౌన్సిలర్ రాయిపు సరిత రాయపు శేఖర్ పేర్నాటి సాగర్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పాలెంలో అభివృద్ధి జరిగిందన్నారు. టీడీపీని ఓటేస్తే పథకాలు దూరమవుతాయని చెప్పారు.
Discussion about this post