అనంతపురంలో పలువురు బీజేపీ నాయకులు వైసీపీలో చేరారు. అనంతపూర్ ఎమ్మెల్యే వెంకటరామిరెడడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సదాశివరెడ్డి, తన అనుచరులను ఆహ్వానించారు. జగన్ పరిపాలనలో పేదలకు జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి జగన్ను సీఎం చేయాలనే సంకల్పంతో పని చేస్తామన్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post