ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనల్లో సీఎం జగన్ ఫొటోలను ముద్రిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆయన ప్రభుత్వం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, పవన్ ఖేరా, గుర్దీప్ సప్పల్ ఈసీ అధికారులను కలిశారు. అనంతరం ఖుర్షీద్ విలేకరులతో మాట్లాడారు. తమ ఫిర్యాదులను ఈసీ సీరియ్సగా తీసుకుందని చెప్పారు.
పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు...
Discussion about this post