సార్వత్రిక ఎన్నికల ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్ధులతో కలిపి 2387 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈవీఎం యంత్రాలు భద్రపర్చిన 26 కేంద్రాలలో నిరంతర నిఘా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని విశాఖ, అనకాపల్లి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఉన్న స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు.
పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు...
Discussion about this post