సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్ల హావా కొనసాగుతుంది.గతంలో కేవలం క్రికెట్ పైనే బెట్టింగు వ్యవహారాలు ఆన్లైన్ పద్దతిలో కొనసాగితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఏపీలో జరిగిన ఎన్నికల పైనే బెట్టింగ్ రాయల్లా మధ్య చర్చ జరుగుతోంది.
Discussion about this post