స్ట్రీట్ కార్నర్ మీటింగ్లతో ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈసారి దేశంలో మోదీ హవా కొనసాగుతుందని జహీరాబాద్ ఎంపీ బిబి పటేల్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తనని గెలిపిస్తే జహీరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీనిస్తున్న జహీరాబాద్ బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్.
దిల్లీలో దోస్తి, పంజాబ్ లో కుస్తీ
దిల్లీ, హరియాణాల్లో చీపురుకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే.....
Discussion about this post