పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే మిగిలి ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు సభలు సమావేశాల ద్వారా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీపీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో పాటు పలువురు జాతీయ నేతలు హాజరుకానున్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post