మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా రాష్ట్ర ఓబీసీ సామాజిక సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ దేశానికి పట్టుబొమ్మలు గ్రామాలేనని గుర్తించి ప్రధాని మోడీ ఎన్నో నిధులు విడుదల చేయడంతో గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయన్నారు. బీజేపీ నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి గెలిస్తేనే ముదిరాజ్ లకు పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఎంతవరకు సబబని ఆయన నిలదీశారు. దేశంలో అవినీతి రహిత పాలనకోసం బీజేపీ బలపరచిన డీకే అరుణకు ఓట్లు వేయాలని, మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post