నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తాము మద్దతు పలుకుతున్నామని పసుపు రైతులు తెలిపారు. అరవింద్ నామినేషన్ కు అవసరమైన రుసుమును పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. ఆనాడు లోకసభ ఎన్నికలకు నామినేషన్ వేసిన 172 మంది రైతులు ఈరోజు అరవిందుకు మద్దతు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post