ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో వృద్ధులు, పిల్లలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఉక్కబోతతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అత్యవసరమైతేనె ఇంట్లో నుంచి బయటికి రావాలని, ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు ఇళ్లలోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post