తనను గెలిపిస్తే విజయనగరంలోని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కూటమి ఎంపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, దీనిని పారిశ్రామికంగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతం పరిధిలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాలు కల్పన, ఆధునిక రైల్వే వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్తున్న అప్పలనాయుడు
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post