కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. గత మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధినే వారి అభివృద్ధిగా చెప్పుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అపోహలు సృష్టించారని….. ఇప్పుడు అదే కాళేశ్వరం నుంచే నీళ్లు ఇస్తున్నారని ఎద్డేవా చేశారు. మరోసారి ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని నామా నాగేశ్వరరావు ఖమ్మం ప్రజలను కోరారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post