విశాఖ గాజువాక ఎంఆర్వో కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18 న విశాఖలో విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ పత్రాలు రిటైనింగ్ అధికారికి అందించానన్నారు. నన్ను విశాఖ ప్రజలు ఆశీర్వదించి లోక్ సభకు పంపిస్తే ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాకుండా చూస్తామన్నారు. గంగవరం పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కె ఏ పాల్ చెప్పారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post