భద్రాచలంలో శ్రీరామనవమిరోజున సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఈ కల్యాణంలో భద్రాద్రి రామయ్య కోటి గోటి తలంబ్రాలు సమర్పిస్తారు. ఇవాళ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామ వాస్తవ్యులు కోటి గోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించారు. స్వామివారి తలంబ్రాల కోసం ప్రత్యేక పంటను పండించి గత రెండు నెలల నుంచి భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామస్మరణలతో వడ్లను గోటితో వలచి కోటి తలంబ్రాలను తయారుచేసి భద్రాద్రి రామయ్యకు అందించారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post