వరంగల్ -ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 173 పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా… లక్షా 23,985 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుండగా… సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post