కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ హయాంలో దేశంలో అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అరాచకాలను నిలువరించాలని చెప్పారు. కమ్యూనిస్టులు దేశానికి రక్షణ కవచాలు ఉండి పనిచేస్తారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేసే అంశంపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post