యాసంగి సీజన్ కు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు నిజామాబాద్ జిల్లాలోనే జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. గతంలో ధాన్యం కొనుగోళ్ళలో అవకతవకలపై కేసులను నమోదు చేశామని జిల్లా కలెక్టర్ అన్నారు.
పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు...
Discussion about this post