రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు రెండు సార్లు ఎంపీగా పనిచేసిన రామ్మోహన్ నాయుడు జిల్లాలకు ఏం చేశారని ప్రశ్నించారు. రైల్వే స్టేషన్లలో బెంచీలు తప్ప రామ్మోహన్ నాయుడు చేసిందేమి లేదని చెప్పారు. ఈ సారి రామ్మోహన్ నాయుడుని ఓడించాలని అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.
పదేళ్లుగా పట్టించుకోని కేంద్రం..ఇప్పుడు పట్టించుకుంటుందా..?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో యన్ డి ఏ భాగస్వామి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వరాలు...
Discussion about this post