కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగించారు. బందరు పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నారని, పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post