ఏలూరు పార్లమెంట్ ఎన్డీఏ కూటమి టిడిపి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. భారీ జన సందోహం మధ్య ఏలూరు పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఎటువంటి సమస్యలపై నైనా ఢిల్లీలో ఫైట్ చేస్తానన్నారు. ఈ నామినేషన్ కి వచ్చిన జనాన్ని చూసి వైసిపి షేక్ అవుతుందని అన్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post