నిజామాబాద్ లోని అత్యంత పురాతనమైన కిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల విందుగా నిర్వహించారు. 500 ఏళ్ల నాటి పురాతనమైన ఖిల్లా రఘునాథ ఆలయంలో వేద పండితుల మంత్రాల నడుమ సీతారామ కళ్యాణ వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఇక రఘునాథ ఆలయం కళ్యాణం
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post