గత పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి యాబై వేల పైచిలుకు ఓట్లతో… బీజేపి అభ్యర్ధి చేతిలో ఓటమి చవిచూసిన గడ్డం నగేష్ ప్రస్తుతం బీజేపి తీర్ధం పుచ్చుకుని ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బరిలో నిలిచాడు. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ సైతం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post