ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం తమ అభ్యర్ధి గెలుపుకోసం ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజారిటీ వస్తుందని… నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. గత ఎన్నికలకు ప్రస్తుత ఎన్నికలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందంటున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post