రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. వైఎస్ఆర్సీపి కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా పరిచయం ఉన్న కాటంరెడ్డి… ఆ పార్టీ ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో వైసీపి నుంచి బయటికి వచ్చిన ఆయన.. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్లు తెలుగుదేశంపార్టీ విష్ణువర్థన్ రెడ్డి విషయంలో నిర్లక్ష్యం వహించడంతో…. వైసీపి నాయకుల అభ్యర్థన మేరకు జగన్ ను కలిశారు. కాటంరెడ్డి తిరిగి వైఎస్ఆర్సీపి తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు.. పునరాగమనానికి డేట్ ఫిక్స్ అయిపొయింది. కాళహస్త్రీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరనున్నారు.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post