రేవంత్ రెడ్డి సర్కార్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికలు జారీ చేశారు. రాజాసింగ్ ఆధ్వర్యంలో ఇవాళ జరగబోయే శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు .. ఎవరు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా శోభయాత్ర చేసి తీరుతానంటున్నారు రాజాసింగ్.
WHO గాజాకు 1 మిలియన్ పోలియో వ్యాక్సిన్లను పంపింది
మురుగునీటి నమూనాలలో వైరస్ను గుర్తించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గాజాకు పది లక్షలకుపైగా పోలియో వ్యాక్సిన్లను పంపుతోంది. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్...
Discussion about this post