skip to content

Tag: farmers

నల్గొండ రైతుల జనరల్ బాడీ మీటింగ్

నల్గొండ రైతుల జనరల్ బాడీ మీటింగ్

  నల్గొండ జిల్లా హాలియాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులతో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ...

రైతులు అధైర్య పడొద్దు… ప్రతి గింజ మేము కొంటాం

రైతులు అధైర్య పడొద్దు… ప్రతి గింజ మేము కొంటాం

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పౌర సరఫరాల కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ రైతులు అధైర్య పడొద్దని...ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొంటుందని చౌహాన్‌ ...

రైతులకు శాపంగా నకిలీ విత్తనాలు…పట్టించుకోని ప్రభుత్వం

రైతులకు శాపంగా నకిలీ విత్తనాలు…పట్టించుకోని ప్రభుత్వం

వ్యవసాయం పైనే ఆధారపడి జీవించే రైతులు నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కారణం రైతే రాజంటూ ప్రభుత్వాలు ప్రగల్బాలు పలికినా.. నకిలీ విత్తనాలు, ఎరువులను నియంత్రించకపోవడంతో అన్నదాతలకు ...

ఉమ్మడి నల్లగొండ జిల్లా: సాగు నీరు లేక కన్నీరు పెడుతున్న రైతులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా: సాగు నీరు లేక కన్నీరు పెడుతున్న రైతులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో ఎండిపోయిన ...

అప్పుల ఊబిలో ఉల్లిరైతు

అప్పుల ఊబిలో ఉల్లిరైతు

కోసే వాళ్ళకు కాదు పండించిన వారికి కూడా ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. మంచి లాభాలు వస్తాయని సాగు చేస్తే అప్పుల ఊబిలోకి తోసేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ...

రూ. 20 వేలు నష్టపరిహారం ప్రకటించాలి -చింతరెడ్డి

రూ. 20 వేలు నష్టపరిహారం ప్రకటించాలి -చింతరెడ్డి

ఎండిపోయిన పంటలను గుర్తించి ఎకరాకు రూ. 20 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ...

మిల్లర్ల తీరుపై రైతన్న ఆగ్రహం

మిల్లర్ల తీరుపై రైతన్న ఆగ్రహం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్లు సిండికేట్ అయ్యారు. తాము చెప్పిన ధరకే ధాన్యం అమ్మాలని రైతులకు హుకుం జారీ చేస్తున్నారు. రెండు రోజులుగా గేట్లకు తాళాలు ...

సహాయక సంఘాలకు అధిక రుణాలు

సహాయక సంఘాలకు అధిక రుణాలు

రుణాల పంపిణీని బ్యాంకర్లు సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రజలకు, రైతులకు విస్తృత రుణ పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్టేట్ లెవెల్ ...

రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

అనకాపల్లి జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కామన్ ఇంక్యుబేషన్ సెంటరును ఎంపీ సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో ...

Page 1 of 2 1 2